skip to main |
skip to sidebar
A.M.Raja
పరిచయం :
- ఏ.యం.రాజా ( అయిమల మన్మథరాజు
రాజా) తమిళ, తెలుగు సినిమా రంగాలలోవిశిష్టమైన నేపథ్య గాయకులు, సంగీత
దర్శకులు, నటుడు. ఈయన గాత్రం 1954, 1955 సంవత్సరాల్లో ఆంధ్రదేశంలో
విపరీతంగా విహారంచేసింది. శోభ, పెళ్ళి కానుక చిత్రాలకు, మరికొన్ని తమిళ
చిత్రాలకు ఏ.యం.రాజా సంగీత దర్శకత్వం వహించారు. పెళ్ళి కానుకలోని నేపథ్య
సంగీతం కూడా ఎంతో భావగర్భితంగా వుండి చిత్ర విజయానికి దోహదం చేసాయి.
ప్రొఫైల్ :
- పేరు : ఎ.యం.రాజా , అయిమల మన్మథరాజు రాజా,
- పుట్టిన తేది : 01 జూలై 1929,
- పుట్టిన ఊరు : రామచంద్రాపురం - చిత్తూరు జిల్లా ,
- తండ్రి : మన్మధరజు ,
- తల్లి : లక్ష్మమ్మ ,
- భార్య : గాయని జిక్కి ,
- చదువు : తను 3 మాసాల వయసున్నపుడే తండ్రి చనిపోవడం వలన 'రేనుకపురం '
వెళ్ళిపోయారు అక్కడే చదువు మొదలై , మద్రాస్ కాలేజి లో బి.ఎ.(1951)
పూర్తిచేసారు .
- పిల్లలు : ఆరుగులు , లో ఒక్క చంద్రశేఖర్ తండ్రి గాత్రం తో గాయకుడయ్యారు ,
- మరణము : 08 ఏప్రిల్ 1989 - స్లిప్ అయి ట్రైన్ ట్రాక్ కి ప్లాట్-ఫోరం కి
మధ్య పడి చనిపోయారు - వెల్లూరు రైల్వే స్టేషన్ (తిరునేల్వెల్లి జిల్లా ).
చిత్ర సమారాహం :
- పెళ్ళి కానుక (1960) * రాజనందిని (1958) * అప్పు చేసి పప్పు కూడు (1958)
- అల్లావుద్దీన్ అద్భుతదీపం (1957) * భాగ్యరేఖ (1957) * ఎమ్.ఎల్.ఏ. (1957)
- పెంకి పెళ్ళాం (1956) * మిస్సమ్మ (1955) * విప్రనారాయణ (1954)
- అగ్గి రాముడు (1954) * బంగారు పాప (1954) * శ్రీ కాళహస్తి మహత్యం (1954)
- పక్కింటి అమ్మాయి (1953),
- రాజా నందిని -1958 ,
- అప్పుచేసి పప్పుకూడు 1958,
- భాగ్య రేఖ - 1957,
- యం.యల్.ఎ.(MLA) - 1957,
- మిస్సమ్మ - 1955,
- విప్రనరయన్ - 1954 ,
- బంగారు పాప -1954 ,
- శ్రీ కాలహస్టేస్వర మహత్యం - 1954,
సంగీత దర్శకునిగా
:
నటునిగా
:
- పక్కింటి అమ్మాయి (1953 సినిమా)
- అశ్వత్థామ,
0 comments:
Post a Comment